Home » AICC
వర్కింగ్ కమిటీలోనూ.. కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్ నాయకత్వం భారీగా మార్పులు చేసింది. రాహుల్ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించింది. రానున్న కాలంలో రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింద�
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధిం
రాఫెల్ డీల్ లో అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(నవంబర్-16,2019)బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వ�
చౌకీ దార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పానని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ వ్యవహారం కోర్టులో ఉన్నందునే క్షమాపణలు చెప్పానని తెలిపారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శించారు. అవినీతిపై చర�
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సెగ రాజేస్తోంది. 16 సీట్లే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు పోతుంటే..ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. TRS అధినేత కొద్ది రోజుల్లో ఎన�
ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్కమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్�
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకా గాంధీకి త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం వస్తోంది. ఇప�
ఖమ్మం : సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. తాము ఎంపిక చేయలేం..మీరే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు స్�
హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేత ఎవరు ? ఉత్తమ్…భట్టీల్లో ఎవరు ఉండనున్నారు ? ఇలాంటి సస్పెన్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరకు సీఎల్పీ నేతను ఢిల్లీలోనే ఎంపిక చేయనున్నారు. తమవల్ల కాదూ..మీరే ఎంపిక చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికే అప్�
సీఎల్పీ నేత ఎంపిక కసరత్తు రేస్లో భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్బాబు టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం నేతల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్ హైదరాబాద్ : కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఎవర�