Home » AICC
మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు నియమితుడయ్యారు. 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఇంకా...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది.
సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం సెప్టెంబరు 16వతేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అధికారికంగా వెల్లడించారు....
37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.
మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్, పీవీ మోహన్ - నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ, సీడీ మేయప్పన్ - జహీరాబాద్, బీఎం.నాగరాజ - నిజామాబాద్ నియమించారు.
పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పా�
నూతనంగా నియామకైన వారు తక్షణమే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
సీనియర్లెవరికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటు లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్, కొద్ది రోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వంటి నేతలకు ఇందులో చోటు లభ�
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. కనీసం ఒక్క హోర్డింగ్ కానీ ఎలాంటి ప్రచారం చేపట్టలేదని ఆగ్రహం �