Congress: తెలంగాణ ఎన్నికల వ్యూహం.. టీపీసీసీ కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. ఏ కమిటీకి ఎవరు చైర్మన్?
మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు నియమితుడయ్యారు. 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఇంకా...

Congress
Congress – committees: తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections – 2023) జరగాల్సి ఉండడంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇందుకు సంబంధించిన కమిటీలను ప్రకటించారు.
ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ – దామోదర రాజనర్సింహ
తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీ ఉంది
మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ – శ్రీధర్ బాబు
24 మందితో మ్యానిఫెస్టో కమిటీ
పబ్లిసిటీ కమిటీ చైర్మన్ – షబ్బీర్ అలీ
12 మందితో పబ్లిసిటీ కమిటీ
ట్రైనింగ్ కమిటీ చైర్మన్ – పొన్నం ప్రభాకర్
17 మందితో ట్రైనింగ్ కమిటీ
కమ్యూనికేషన్ కమిటీ చైర్మన్ – కుసుమకుమార్
తొమ్మిది మందితో కమ్యూనికేషన్ కమిటీ
ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ – బలరాం నాయక్
పది మందితో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ
స్ట్రాటజీ కమిటీ చైర్మన్ – ప్రేమ్ సాగర్ రావు
13 మందితో స్ట్రాటజీ కమిటీ
పూర్తి వివరాలు..

Congress committees

Congress committees

Congress committees

Congress committees
Raghunandan Rao : బీఆర్ఎస్ లో చేరితేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు