-
Home » TPCC
TPCC
సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందే ప్రయత్నం..! ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు వివాదంపై టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్..
తెలంగాణలో ఏపీ వ్యక్తుల విగ్రహాలు ఎందుకు అంటూ అడ్డుకున్నారు.
Minister Seethakka: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క
"వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్ను కోరాను" అని అన్నారు.
కొత్త టర్న్ తీసుకున్న వరంగల్ ఎపిసోడ్.. మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు ఫిర్యాదు.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేశారని తెలిపిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ సమస్యను
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
సీఎం కావాలన్న లక్ష్యంతోనే మహేశ్ కుమార్ గౌడ్ పాదయాత్ర? బీసీ సీఎం నినాదం ఎందుకు? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మహేశ్ కుమార్ గౌడ్
"దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్ర, తెలంగాణలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాట చెప్పాను" అ
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 40 ఏళ్లు పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ రావాల్సిన గుర్తింపు రాలేదా? ఆయన ఏమన్నారు?
"రాజకీయాల్లో ఎంత కష్టపడ్డ అదృష్టం కలిసి రావాలి. ఆవగింజంత అదృష్టం తగలనిదే ముందుకు పోలేం. నేను రాజకీయాల్లోకి రావడానికి డి.శ్రీనివాస్ కారణం" అని అన్నారు. (Mahesh Kumar Goud)
బండి సంజయ్ బీసీ కాదు.. ఆయన గెలుపుపై అనుమానాలు.. బీఆర్ఎస్ పనైపోయింది- టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ మూడు ముక్కలైందన్న ఆయన.. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
వేటు తప్పదా..! రాజగోపాల్ రెడ్డిపై మల్లు రవి హాట్ కామెంట్స్.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే..
పార్టీలో నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ ..
27మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు.. టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం..
టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరేనా? రెండ్రోజుల్లో గుడ్న్యూస్?
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇంకా ఒకట్రెండు రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలను సెట్ చేసుకొని వస్తారట.