Home » TPCC
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
"దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్ర, తెలంగాణలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాట చెప్పాను" అ
"రాజకీయాల్లో ఎంత కష్టపడ్డ అదృష్టం కలిసి రావాలి. ఆవగింజంత అదృష్టం తగలనిదే ముందుకు పోలేం. నేను రాజకీయాల్లోకి రావడానికి డి.శ్రీనివాస్ కారణం" అని అన్నారు. (Mahesh Kumar Goud)
బీఆర్ఎస్ మూడు ముక్కలైందన్న ఆయన.. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
పార్టీలో నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ ..
టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇంకా ఒకట్రెండు రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలను సెట్ చేసుకొని వస్తారట.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్పై మహేశ్ కుమార్ గౌడ్ రియాక్షన్
తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కి నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా పీఏసీ మీటింగ్లో చర్చకు రానుంది.