Home » AIIMS Bhopal
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సీబీటీ పరీక్ష విధానానికి సంబంధించి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచ
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎం ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం సాగుతూనే ఉంది. విశ్వమంతా ఒక్కటై కరోనా వ్యాక్సిన్ కనుక్కొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్