Home » AIIMS
ఢిల్లీ ఎయిమ్స్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్ బులంద్షహర్కు చెందిన మహిళ ఈ ఏడాది మార్చి 31న తన భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనిర్సిటీ నుంచి సంబంధత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, డీఎన్బీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న అరుముగస్మావి కమిషన్కు సాయం అందించేందుకు ఎయిమ్స్ ప్యానెల్ను సుప్రీం కోర్టు నియమించింది. కాగా, ఈ ప్యానెల్ తాజాగా తన నివేదికను వెల్లడిస్తూ ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి తప్పులు జరగలేదని, సరైన వైద్య విధానం
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఖాళీల్లో 8 ప్రొఫెసర్ల పోస్టులు, 9 అదనపు ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు అండ్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థుల నుండి దర�
నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బిల్డింగ్పై నుంచి పడి డాక్టర్ మరణించిన ఘటన అసోంలో జరిగింది. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో AIIMSలోకి సాధారణ రోగులను అనుమతించకుంగా నిషేధం విధించింది.
హాస్పిటల్ లో జయలలితకు ఎటువంటి వైద్యం అందింది.. ఎటువంటి మందులు ఇచ్చారు.. జయలలిత ఆరోగ్యం ఎలా దిగజారింది.. అనేది తెలుసుకోవడం దర్యాప్తులో కీలకమే.
రాతపరీక్ష, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధులకు డిసెంబరు 22 వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..