Home » AIIMS
ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అంతకంటే చిన్న వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో దేశ రాజధాని ఢిల�
వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిశాంక్ ఎయిమ్స్ లో చేరారు. ఢిల్లీలో కొవిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మంగళవారం ఉదయం చేర్పించారు.
కరోనా రోగుల చికిత్స కోసం వినియోగించే రెమ్ డెసివర్ ఔషధం గురించి ఎయిమ్స్ డాక్టర్లు కీలక సూచన చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు రెమ్డెసివర్ తీసుకోవద్దని వారు చెప్పారు. కొవిడ్ పేషెంట్ల కోసం ‘మెడికేషన్ అండ్ కేర్ ఇన్ హోం ఐసోలేషన్’ అనే వ�
రోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మరణించారు.
DMK Sucess Secret Brick : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తమిళనాడులో డీఎంకే జెండా ఎగిరింది. మళ్లీ అధికారం దక్కింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ సీఎం కాబోతున్నారు. దీంతో డీఎంకే శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరి.. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏంటో తెలుసా.. ‘ఇ�
తొలి డోసు టీకా తీసుకున్న వారు చాలామంది రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో ఆలస్యం అయిపోతోందని కంగారు పడుతున్నారు. ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే, పని చెయ్యదేమో అనే సందేహం చాలామందిని వే�
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది.
Vaccination: దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన వ్యాక్సిసేషన్ ప్రక్రియలో అంతా సాఫీగా జరిగిన అక్కడక్కడ కొద్దిపాటి సమస్యలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఓ సెక్యూరిటీ గార్డుకు కొవాక్సిన్ ఇవ్వడంతో అలర్జిక్ రియాక్షన్ వచ్చి