Home » AIIMS
Corona strain enters India in November : కరోనా స్ట్రెయిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ కు ముందే కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో యూకేలో కరోనా స్ట్రెయిన్ వచ్చిందని చెప్పారు. కరో
Delhi Airport Green Corridor : ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్ (All India Institute of Medical Sciences) అభ్యర్థనపై ఢిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్ (AIIMS)కు గుండె తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా అంబ
ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్ డా. బలరాం భార్గవకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు. అందిన వివరాల ప్రకారం.. 99లక్షల 79వేల 447మందికి కరోనా పాజిటివ్ రాగా గడిచిన 24గంట
ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్లో ఏముంది.
ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ కరోనా వ్యాప్తి గురించి మరో షాకింగ్ విషయం చెప్పారు. మన ఇళ్లలో శుభ్రం చేసుకునేందుకు వాడే చీపురుతో కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి బయట చీపురు వాడితే… కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో శనివారం(12 సెప్టెంబర్ 2020) అర్థరాత్రి ఎయిమ్స్లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా అమిత్షా ఆసుపత్రిలో చేరారు. పల్మనరీ మరియు మెడిసిన్ విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్లు ప్�
telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మంత్రి హ
కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/ దీంతో ఆయన్ను గురు�
రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుట్నిక్వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. ఈ వ్యాక్సిన్ను వాడే ముందు�
కరోనా రోగుల్లో ఎన్నో ఆశలు రేపిన ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదా? ప్లాస్మా థెరపీ మరణాలను అడ్డుకోలేదా? అంటే అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని అందరూ భావిస్తున్న ప్రస్త