Home » AIIMS
కోవిడ్-19 మహమ్మారితో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందు వరసలో నిల్చొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్ఫెక్షన్ బారిన పడకుం�
దేశంలో కరోనా రక్కసి కోరలు సాచింది.. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో
కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.
చరిత్రలో తొలిసారిగి ఢిల్లీ AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) OPD సర్సీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా ఓపీడీ సర్వీసులను నిరవధికంగా షట్ డౌన్ చేయాలని
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
పిల్లలు పుట్టటం లేదని బాధపడుతున్న దంపతుల్లో… మగవారి కోసం కొన్ని యోగా ట్రిక్కులు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మూడు వారాల పాటు ఈయోగాసనాలు వేస్తే పురుషుల్లో వీర్యకణాల వృధ్ది బాగా పెరుగుతుందని సెలవిస్తున్నారు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సె
ఒకే కాన్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఫిబ్రవరి-8,2020న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ అరుదైన సంఘటన జరిగింది. గైనకాలజీ,నియోనటాలజీ డిపార్ట్మెంట్స్ హెడ్ ల నేతృత్వంలో డాక్టర్
క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బాణం వచ్చి మెడకు గుచ్చుకోవంటతో ఓ క్రీడాకారిణికి పెద్ద ప్రమాదం తప్పింది. ఖేలో ఇండియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్ కి పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చ
దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం