Home » AIIMS
ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న వారు కూడా పెడదోవ పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా పోస్టులకు విద్యార్హతలను కలిగి ఉండాలి. ధరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో అందించాల్సి ఉంటుంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోపు ధరఖాస్తు
జగనన్న పచ్చతోరణం పేరుతో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం.
బ్రెయిన్ సర్జరీ చేస్తున్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించారు ఓ మహిళ. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని.. వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతున్న సమయంలో కొత్త వే�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వంతో పాటు సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. కొందరు పేదలకు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తు�
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�
దేశంలో కరోనా థర్డ్ వేవ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.