Home » air india flight
Air India Flight యూకేలో తొలిసారిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను భయపెడుతున్న సమయంలో ఇవాళ యూకే నుంచి 246మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో గత నెల 23 భా
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఇతర దేశాలకు పాకింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనాలో ఇప్పటివరకూ 200 మంది వరకు మృతిచెందారు. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన
బంగారాన్ని అక్రమ మార్గంలో తరలించడానికి స్మగ్లర్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కాలి బూట్లలో, విగ్గుల్లో..ఇల రకరకాల మార్గాల్లో గోల్డ్ను తరలించాలని ప్లాన్స్ వేస్తుంటారు. కానీ వీరి ప్లాన్స్కు కస్టమ్స్ అధికారులు చెక్ పెడుతుంటారు. తా�
ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.
జాతిపిత మహాత్మగాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాధీనంలో పని చేస్తున్న ఎయిరిండియా విమానాలపై జాతిపిత లోగో ఉంచాలని నిర్ణయించింది. స్వాతంత్రోద్యమంలో అహింసా విధానం ద్వారా పోరాటం చేసిన గాంధీ సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి