Home » Air India plane crash
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లటం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ వినలేదు. నా స్నేహితులకు చూపించాలని ఆ వీడియో తీశాను.
ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలోని వారంతా మంటల్లో కాలిపోయారు. ఈ విమాన ప్రమాదంపై
తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది.
ఒక్క డీఎన్ఏ పరీక్ష పూర్తయ్యేందుకు 36 నుంచి 48 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.
అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.