-
Home » Air India plane crash
Air India plane crash
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై.. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన.. వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
ఎయిరిండియా ప్లేన్ క్రాష్ వీడియోను తీసింది ఈ కుర్రాడే.. ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు.. ఎందుకంటే..
ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లటం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ వినలేదు. నా స్నేహితులకు చూపించాలని ఆ వీడియో తీశాను.
ఎయిరిండియా విమాన ప్రమాదం.. పైలట్ చివరి మేసేజ్ ఇదే..
ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలోని వారంతా మంటల్లో కాలిపోయారు. ఈ విమాన ప్రమాదంపై
ఎయిరిండియా ప్రమాద మృతులకు పరిహారం పెంపు.. మొన్న కోటి.. ఇప్పుడు మరో..
తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది.
ఎయిరిండియా బాధితులకు ఇంకో సమస్య.. ఏ మృతదేహం ఎవరిది? డీఎన్ఏ టెస్టుల్లో ఓ పెద్ద అడ్డంకి..
ఒక్క డీఎన్ఏ పరీక్ష పూర్తయ్యేందుకు 36 నుంచి 48 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.
11A సీటు.. 27ఏళ్ల క్రితమే అద్భుతం.. ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నటుడు ఇతడే..
అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
వెయ్యి మందికి డీఎన్ఏ పరీక్షలు, ఆ తర్వాతే..- విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. ఇందులో మానవ తప్పిదం ఉందా? నిపుణుల మాటేమిటి..
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. విచారణ ప్రారంభం, అమెరికా నుంచి భారత్ కు బోయింగ్ సంస్థ ప్రతినిధులు
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
ఒక్కొక్కరికి కోటి రూపాయలు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ పరిహారం
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.