Home » air pollution
ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగుపడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఈ అంశంపై రేపు మరోసారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం రీత్యా దీపావళి బాణసంచా కాల్చటంపై నిషేధం జరుగుతోంది. ఈక్రమంలో ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో నాసా వెల్లడించింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ టీవీ డిబేట్స్ 'సందర్భం లేని ప్రకటనలను ప్రసారం'పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. టీవీలో పెడుతున్న చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని.....
వారాంతపు లాక్_డౌన్ దిశగా ఢిల్లీ.! _
ఢిల్లీలో వాయుకాలుష్యం కొనసాగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5 పై గాలి నాణ్యత సగటున 331 పాయింట్లు. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో ఫిజికల్ స్కూల్స్ మూసివేశారు.
వాయుకాలుష్యం దీర్ఘకాలిక ప్రభావాల వల్ల కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఉత్తర భారతదేశంలో కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఢిల్లీలో లాక్డౌన్..!
ఢిల్లీలో వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోకపోవడం విచారకరమని సీజేఐ అన్నారు.