Home » air pollution
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతితీవ్రత స్థాయిని సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు కేజ్రీవ�
Delhi Air Quality : మీరు ఢిల్లీ NCRలో నివసిస్తున్నారా? దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్రస్థాయిలోకి పడిపోయింది.
ఢిల్లీ నగరంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అడ్డుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజగా ‘రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్’ అనే కొత్త ప్రచారం ప్రారంభించింది. దీని ప్రకారం సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే బండి ఇంజిన్ ఆఫ్ చేయా
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్కతా నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నూతన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో టాప్ 20 జాబితాలో భారతదేశం నుంచి మూడ�
ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపి�
15 ఏళ్లు దాటిన పాత వాహానాలకు రీ రిజిష్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
పురుషులు వారి పునరుత్పత్తి వయస్సులో వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. మరి పిల్లలెందుకు స్కూళ్లకు వెళ్లాలి? అని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..దీంతో మరోసారి స్కూల్స్ మూసివేయక తప్పటంలేదని పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ ప్రకటించారు.