Home » air pollution
సుమారు 400 ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్ మహల్. మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది.
కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.
చల్లని వాతావరణం.. దుమ్ము ధూళి.. నూనె పదార్ధాలు వీటిలో ఏదైనా ఆస్తమా ఎటాక్కి కారణం కావచ్చు. చలికాలంలో ఆస్తమాతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి కోసం కొన్ని హోం రెమెడీస్ చదవండి.
polluted air effect: ఈ గాలి మనిషికి ఎన్నో అనార్థాలను తెచ్చిపెడుతుంది. దాని వల్ల సంభవించే ఆరోగ్య సమస్యల గురించి పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి.
ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం
యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది.
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల మూత్రపిండాల ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కారకాలు వల్ల మూత్రపిండ వ్యాధులు పెరుగుతాయి. హైపర్టెన్షన్, డయాబెటిస్కు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది.
దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది....
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్
మెదడులోని ఏదైనా రక్తనాళానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, నరాలు చిట్లిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దేశంలో ఈ వ్యాధి కారణంగా మరణాల రేటు 40 శాతం ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీనికి కారణాల్లో వాయుకాలుష్యం కూడా ఒకటి.