Home » air strikes
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్ లోకి చొరబడి దాడులు జరిపారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొచ్చు
ఉక్రెయిన్ మిలటరీపై రష్యా మంగళవారం వైమానిక దాడి ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్పై రష్యా వైమానిక దాడి చేసిందని ఉక్రెయిన్ తెలిపింది....
కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా
బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�
పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జ�
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో భారత్-పాక్ ల మధ్య ఉన్న ఎల్ వోసీ దాటి బాల్కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో ముఖ్యంగా కొందరిని భారత్ టార్గెట్ చేసిం�