Home » airlines
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే రోజు ఏప్రిల్ 15 నుండి భారత రైల్వే మరియు ప్రధాన విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి. ఏప్రిల్ 14 తర్వా�
విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.
మంగళవారం(జనవరి-28,2020)ఇండిగో విమానంలో ప్రయాణసమయంలో ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిపై వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రమఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై మంగళవారం ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరు నెలల ప్రయాణ నిషేధం విధించిన క్రమంలో ఇండిగో బాటలోనే ఎయ
కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ
మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఎయిర్ పోర్టు ఉద్యోగిని మృతి చెందిన సంఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. ఛాటింగ్ చేస్తూ కిందపడిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే..ఆమె సెల్ ఫోన్, ల్యాప్ టాప్లు ఆన్ చేసి ఉండడమే. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ కం�
దుబాయ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విమానాశ్రయాల్లో భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
విమానం ఎక్కటం సామాన్యులకు కల. కానీ శ్రీమంతులు పెంచుకునే జంతువులకు విమానం ఎక్కటం వెరీ ఈజీ. చాలామంది తమ పెంపుడు జంతువుల్ని విమానంలో తీసుకెళుతుంటారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటివి తీసుకెళుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా తన పెంపుడు జంత
1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనిత సోమవారం(మార్చి-25,2019)జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.ఆర్థిక నష్టాల కారణంగ�
సింగపూర్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటున్నాయి. విమానాల్లో సౌకర్యాలు. రైళ్లల్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో..ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో విమానాల్లో పెట్టే ఫుడ్ కూడా అంతకంటే గొప్పగా ఉండటంలేదనీ ప్రయాణీకుల అసంతృప్తి వ్యక్తంచేస్�
చైనా పాకిస్థాన్ కు వెళ్లే అన్నీ విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్థాన్ వైమానిక మార్గంలో వెళ్లే విదేశీ విమానాలను రద్దు చేసినట్టు బీజింగ్ మీడియా తెలిపింది.