Home » Airport
విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది.
మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు గబగబా వెళ్లి కొనేసుకోవాలనుకుంటాం. అటువంటిది ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా (చెల్లించకుండా) అదికూడా గ్రాము రెండు గ్రాములు కాదు ఏకంగా 20 కిలోల బంగారం ఊరికనే వస్తుందంటే మాటలా. Read Also : లక్ష్మీస్�
టాటాలు ఎయిర్ పోర్టు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయం GMR ఎయిర్ పోర్టు లిమిటెడ్లో టాటాగ్రూపు కన్సార్షియం, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ GIC, SSG క్యాపిటల్ మేనేజ్ మెంట్లు రూ. 8వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్�
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో నకిలీ వీసాల కలకలం చెలరేగింది. సాధారణంగా అధికారులు చేస్తున్న చెక్కింగ్ లో భాగంగా ఈ విషయం బైటపడినట్లుగా తెలుస్తోంది. ప్రయాణీకుల వద్ద అధికారులు వీసాలను పరిశీలిస్తుండగా..26 మంది మహిళలు నకిలీ వీసాల�
హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో శుక్రవారం(మార్చి-3,2019) ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ పింటూ కుమార్ సింగ్ మృతదేహం ఆదివారం(మార్చి-3,2019) ఉదయం పాట్నాలోని జయప్రకా�
బంగ్లాదేశ్ విమానం హైజాక్. ప్రయాణీకులతో పాటు హైజాక్ చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. అందరిలోనూ ఉత్కంఠ. లోన ఉగ్రవాది ఉన్నాడా ? అనే అనుమానాలు. ఎలాగైనా ప్రయాణీకులను సేఫ్గా తీసుకరావాలని, హైజాక్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని భద్రతా సిబ్బ�
ఢాకా నుండి దుబాయ్ వెళుతున్న (బీజీ 147) విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసేందుకు ట్రై చేయడంతో తీవ్ర కలకలం రేపింది. అనుమతి తీసుకుని అత్యవసరంగా చిట్టగ్యాంగ్లోని షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దింపేశాడు పైలెట్. అప్పటికే సమాచార�
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. రాజధాని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో అలహాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఆయనను విమానం ఎక్కనివ్వకుండా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ�
హైదరాబాద్ : అమెరికాలో అరెస్టయిన తెలుగు విద్యార్థులు ఒక్కోక్కరిగా బయటపడుతున్నారు. విద్యార్థుల విడుదలకు తెలుగు సంఘాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 04వ తేదీ ఉదయం 02 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రాయానికి 30 మంది స్టూడె�