Home » Airport
గత మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.255కోట్లు అని కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడిండించడంపై లోక్ సభలో చర్చ జరిగింది. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎంపీలు ప్రశ్నించగా.. గత ప్రధానుల �
తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబా�
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (నవంబర్ 17, 2019) నుంచి ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ ప్రారంభించినట్టు జీఎంఆర్ ఎయిర్పోర్టు కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. వన్ నేషన్ – వన్ టాగ్ మిషన్, ప్యాసింజర్ ఈజ్ �
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం జమ్మూకశ్మీర్లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర
ఎయిర్ ఆసియా ఇండియా విమానం క్షణాల్లో కుక్కను ఢీ కొట్టబోయి తప్పించుకుంది. సెప్టెంబర్ 1న గోవా నుంచి బయల్దేరిన ఫ్లైట్ ఢిల్లీకి చేరాల్సి ఉంది. ఫ్లైట్ నెంబర్ 15778 ఉదయం 8గంటల 25నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. దాదాపు రన్ వే మీదకు వచ్చేసింది. ఇంతలో అకస్మాత్�
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి పైగా విమానాలు ఆలస్యంగా గాల్లోకి ఎగరనున్న
డాలర్లను అక్రమంగా తరలిస్తుంది అనే ఆరోపణతో వందన సోని అనే 44ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్కు చెందిన ఆమెను లక్ష అమెరికన్ డాలర్లు కలిగి ఉన్న కారణంగా నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్ : దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోపం వచ్చింది. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఏపీ పోలీసులు, ప్రభుత్వం తీరుని తప్పుపట్టాడు. పోలీసులు తనతో వ్యవహరించిన తీరు సరిగా లేదన్నాడు. వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఒక న్యాయం, నాకొక న్యా�
లుక్లా ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. సమ్మిట్ ఎయిర్ పోర్టుకు చెందిన విమానం..హెలికాప్టర్ను ఢీకొట్టింది. టెకాఫ్ అివుతుండగా ఇది జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పైలట్ కూడా ఉన్నారు. స్థాన�
బేగంపేట – తాడ్ బండ్ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సొరంగమార్గం నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. రోడ్డు మార్గం కోసం GHMC కసరత్తు ప్రారంభిస్తోంది. బేగంపేట విమానాశ్రయం కింద నుండి ఈ మార్గం ఉండబోతోంద�