Home » AITUC
హోరాహోరీగా సాగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. 11 ఏరియాల్లో ఆరు చోట్ల ఐఎన్టీయూసీ, ఐదు చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి.
84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 డివిజన్లలో నిర్వహించే ఎన్నికలకు 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా... బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలుగా కలిసిన మనసులు.. కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేక పోయాయి.
చాలా రోజుల తర్వాత.. కాదు.. చాలా నెలల తర్వాత.. విశాఖలో వైసీపీకి సెగ తగిలింది. అది మామూలు సెగ కాదు. ఉక్కు సెగ. ఎస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో.. వైసీపీ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయకుండానే.. ఓడిపోయింది.