Home » ajinkya rahane
Rishabh Pant: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్లో ఫన్నీ సీన్ నమోదైంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ డీఆర్ఎస్ అడుగుదామని రహానెను అడగడంతో అంతా నవ్వుకున్నారు. 84వ ఓవర్లో నటరాజన్ వేసిన మూడో బంతి లెంగ్త్ బాల్ కాస్త స్వింగ్ అవుతూ బ�
Injuries to Indian players : నమ్మశక్యంగా అనిపించడం లేదు.. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.. ఒకరా.. ఇద్దరా.. టీమ్ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా పర్యటన మొదలైందో కానీ భారత్ కష్టాలు పరాకాష్టకు చేరాయి. ఐపీఎల్లో గాయపడి కొందరు టూర్
Australia Former wicketkeeper Brad Haddin praises Ajinkya Rahane : సిడ్నీ టెస్టులో టీమిండియా సారథిగా అజింక్య రహానె వ్యూహాలు చాలా బాగున్నాయని ఆసీస్ మాజీ వికెట్కీపర్ బ్రాడ్ హడిన్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ను ముందుగా పంపించడంతో భారత్ సులువుగా మ్యాచ్ను డ్రా చేయ�
India vs Australia 3rd Test at SCG : ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టుకు లైన్ క్లియర్ అయింది.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ క్రికెట్ ఆస్ట్రేలియా ఒక దశలో మ్యాచ్ను రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చింది… ఇంతలో బీసీసీఐ జోక్యంతో వ్యవహారం సద్ధుమణిగింది.. దీంత
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 5లో స్థానాలను దక్కించుకున్నారు. కింగ్ కోహ్లీ టాప్ పొజిషన్కు 4పాయింట్ల దూరంలో నిలిచాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్కు కోహ్లీక�
రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా రెండో రోజు ఆటను కొనసాగిస్తున్నాయి. ఓవర్ నైట్ స్కోరు 224/3తో ఆరంభించిన భారత్ ఆచితూచి అడుగులేస్తుంది. తొలి రోజు ఆటను ఆదుకున్న రోహిత్ రెండో రోజు డబుల్ సెంచరీ చేసేందుకు పరుగు దూరం మాత్రమే ఉంది. లంచ్ వ�
రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాద�
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టెస్టును రాంచీ వేదికగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా టాపార్డర్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ మొదటి ఇన్నింగ్స్
సొంతగడ్డపై సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న క్రమంలో.. భారత విజృంభణ కొనసాగించింది. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు 3వికెట్లు నష్టానికి 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె తండ్రి అయ్యాడు. అతడి భార్య రాధిక ధూపాకర్ శనివారం (అక్టోబర్ 5, 2019) రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతోంది. టెస్టు సిరీస్ మ్�