AJIT DOVAL

    PM Modi : జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా!

    June 19, 2021 / 04:41 PM IST

    జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా ? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద�

    ఇండియన్ జేమ్స్ బాండ్ కి భద్రత పెంపు

    February 13, 2021 / 04:20 PM IST

    ajit dovals: ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుపొందిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ కు​ భద్రతను పెంచారు అధికారులు. జమ్మూ పోలీసులు అరెస్ట్ చేసిన జైషే మహ్మద్​కు చెందినన హిదాయత్​ ఉల్లా మాలిక్ అనే ఓ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో.. డోభ�

    చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన అజిత్ దోవల్… LAC వెంట దళాల ఉపసంహరణకు అంగీకారం

    July 6, 2020 / 04:15 PM IST

    తూర్పు ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేప‌థ్యంలో భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు( అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామ‌ర‌స్యం విల‌సిల్లాల‌న్న ల�

    ఢిల్లీ అల్లర్లు..అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్ షూటర్

    February 26, 2020 / 08:24 AM IST

    ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అర్ధరాత్రి రంగంలోక�

    బ్రేకింగ్ : 370రద్దు తర్వాత…తొలిసారిగా కశ్మీర్ కు ఈయూ పార్లమెంట్ బృందం

    October 28, 2019 / 07:56 AM IST

    కశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందం పర్యటించేందుకు అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం మంగళవారం(అక్టోబర్-2

    ఢిఫెన్స్ టెక్నాలజీలో భారత్ రన్నరప్…ట్రోఫీ లేదన్న అజిత్ దోవల్

    October 15, 2019 / 04:20 PM IST

    మ‌న‌కు అనుగుణ‌మైన టెక్నాల‌జీతో భార‌త్‌ను మ‌రింత సుర‌క్షితంగా త‌యారు చేయాల‌న్నారు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవ‌ల్. మంగళవారం  ఢీల్లీలో జ‌రుగుతున్న డీఆర్‌డీవో కాన్ఫ‌రెన్స్‌లో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు.  ర‌క్ష‌ణ శాఖ‌, ఇం

    ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ ఏకైక అస్త్రం

    September 8, 2019 / 07:52 AM IST

    భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగా సరిహద్దులో 230మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసి

    ఏం జరుగుతోంది : మోడీకి వచ్చిన కాగితం ఏంటీ.. మధ్యలోనే ఎందుకెళ్లారు

    February 27, 2019 / 08:32 AM IST

    ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌

    ర‌క్తం మ‌రుగుతోంది : బుడ్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్ కి జ‌వాన్ల‌ మృతదేహాలు

    February 15, 2019 / 07:47 AM IST

    జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) పాక్ కి చెందిన ఉగ్ర‌సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతదేహాల‌ను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి త‌ర‌లించారు. �

    “నల్ల” రహస్యాలు వెలుగులోకి : అక్రమ వ్యాపారాల్లో అజిత్ దోవల్ కుమారులు

    January 17, 2019 / 03:59 AM IST

    డీ కంపెనీ అంటే అందరికీ గుర్తు వచ్చే పేరు దావూద్ ఇబ్రహీం. డీ కంపెనీ     అంటే దావూద్ గ్యాంగ్ అని అందరికీ తెలుసు.కానీ జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలువబడే అజిత్ దోవల్ కుమారుల”నల్ల” రహస్యాలు వెలుగులోకి తీసుకొచ్చిన “ది �

10TV Telugu News