Home » Ajit Pawar
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ..
మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఇంతటి ధన బలాన్ని మునుపెన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శరద్ పవార్ అన్నారు.
సీఎం పదవిపై తనకు ఆసక్తి ఉందని అజిత్ పవార్ కూడా గతంలో ఓ సారి అన్నారు.
గత కొన్నాళ్లుగా షాయాజీ షిండే రాజకీయాల్లో పోటీ చేస్తారని వినిపిస్తుంది.
లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ తరుణంలోనే నలుగురు నేతలు పార్టీకి రాజీనామా ..
ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
కోపంతో ఉన్న శిబిరం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేసినట్లు నేను విన్నాను. మూడు నెలలు మాత్రమే అయ్యాయి. హనీమూన్ కూడా ముగియలేదు. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. కేవలం మూడు నెలల్లోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి
అజిత్ పవార్ పార్టీని వీడిన తరువాత శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో చీలకకు దారితీసింది. అయితే, గత శుక్రవారం పూణె జిల్లా బారామతిలో శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ..
ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.