Mukesh Ambani : దేశీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత "గ్లాన్స్(glance)"లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు Reliance New Energy Solar, Reliance New Solar Energy డైరెక్టర్ గా అనంత్ అంబానీ నియమితులయ్యారు. గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ..జూన్ 24వ తేదీన నిర్వహించిన ఆర్ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల రూపాయ�
దేశంలోని అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు ఛైర్మన్గా, ఆసియాలో అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ తాతగా మారారు. అతని కుమారుడు ఆకాష్ అంబానీ, భార్య శ్లోక ఈ రోజు ఉదయం 11 గంటలకు కొడుకుకు జన్మనిచ్చింది. శ్రీకృష్ణుడి దయవల్ల శ్లోక,
ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మార్చి 9న వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.