Home » Alcohol
ప్రభుత్వం అనుమతి ఉందికదా అని ఏ ఆఫీసు పడితే ఆ ఆఫీసులోకి మద్యాన్ని తీసుకెళ్లి తాగడం కుదరదు. అందుకు ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది.
మందుబాబులకు శుభవార్త... తగ్గిన ధరలు
ఓ పేషెంట్ తాలూకు భార్య డాక్టర్ని కలిసి మూడు లడ్డూలు ఇచ్చింది. నాల్గవ లడ్డూ ఎప్పటికీ నేను వారి నుంచి తీసుకోలేను కదా అని డాక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఈ లడ్డూ కథ ఏంటి?.. డాక్టర్ షేర్ చేసిన ఓ దయనీయమైన గాథ అందరి మనసుల్ని కదిలించింది.
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.
స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు, డబ్బు చూసి టీచర్లు నిర్ఘాంతపోయారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కండోమ్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్లను తీసేసి �
ఆల్కహాల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించారు. వయస్సు, లింగం, భౌగోళిక ప్రాంతం వంటి అంశాల ఆధారంగా మద్యం ప్రభావం కనపడుతున్నట్లు వెల్లడైంది.
మద్యపానీయం సేవించే వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది.
వాస్తవానికి నిద్ర పట్టటం కోసం మద్యం సేవించటాన్ని అలవాటుగా మార్చుకున్న వారికి నిద్రా సమయాన్ని తగ్గించటమే కాకుండా, చివరకు అది నిద్రలేమికి దారితీస్తుంది.