పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.
స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు, డబ్బు చూసి టీచర్లు నిర్ఘాంతపోయారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కండోమ్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్లను తీసేసి �
ఆల్కహాల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించారు. వయస్సు, లింగం, భౌగోళిక ప్రాంతం వంటి అంశాల ఆధారంగా మద్యం ప్రభావం కనపడుతున్నట్లు వెల్లడైంది.
మద్యపానీయం సేవించే వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది.
వాస్తవానికి నిద్ర పట్టటం కోసం మద్యం సేవించటాన్ని అలవాటుగా మార్చుకున్న వారికి నిద్రా సమయాన్ని తగ్గించటమే కాకుండా, చివరకు అది నిద్రలేమికి దారితీస్తుంది.
ఆల్కహాల్.. కేవలం కిక్కిచ్చే డ్రింక్ మాత్రమే కాదు. డైలీ లైఫ్ లో దాంతో మనకు చాలా అవసరాలు తీరతాయి. అది ఇథనాల్ కావొచ్చు. ఇథైల్ ఎసిటేట్ లేదా ఎసిటోన్ కావొచ్చు. డైలీ లైఫ్ లో ఇందనంగా..
చలిలో విపరీతమైన మద్యసేవనం ప్రాణాంతకం అని ఓహియో వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం జోలికి మాత్రం వెళ్లొద్దంటూ హెచ్చకలు జారీ చేస్తున్నారు.
మితిమీరిన మద్యం.. లివర్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్.. ఇలా అనేక రకాల క్యాన్సర్లకు ఇదే మూలంగా మారుతుంది.
మద్యం తాగి కారు ఎక్కితే స్టార్ అవ్వని టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి రానుంది.