Home » Alcohol
కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వక
ఫూటుగా మద్యం సేవించిన నలుగురు యువతులు చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో హల్చల్ చేశారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు చై�
లాక్డౌన్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం అలవాటైందా.. అది అంత త్వరగా పోదట. లాక్డౌన్కు ముందున్న పొజిషన్ కు మళ్లీ రావడం చాలా టఫ్ అంటున్నారు. లాక్డౌన్ సమయంలో 22శాతం మంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారని డ్రింక్అవేర్ ఓ రీసెర్చ్ వెల్లడించింది. యాం�
మద్యం సేవిస్తున్నారా? లో-రిస్క్ ఆల్కహాల్ సేవించే అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. రెండు పెగ్గెలే కదా.. ఒక్కసారికి ఏమైందిలే.. ? అని గ్లాసులు మీద గ్లాసులేత్తేస్తుంటారు. ఒక పెగ్ తో మొదలైన కాస్తా.. పీకల్దాక తాగేస్తుంటారు.. రెండే రెండు పెగ్ లేస్తే సేఫ్ �
దివంగత నటి మనోరమ కొడుకు భూపతి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది. చెన్నైలోని స్థానిక టీనగర్లోని నీలకంఠం మెహతా వీధిలో భూపతి కుటుంబ
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో మద్యం ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతుంది. చిన్న చిన్న గ్రామాలు… తండాలు.. మారుమూల ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగుతూనే ఉన�
ఆల్కాహాల్ గురించి కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..
ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ �
స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.