Home » Alcohol
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.
మల్కాజిగిరిలో దారుణం జరిగింది. భిక్షాటన చేసే వృద్దురాలిపై మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించారు దుర్మార్గులు.
హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
దశల వారీగా మద్య నిషేధంపై ఏపీ మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. మద్య నిషేధానికి మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం నాడు ఈ సమావేశం జరిగింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు వస్తాయని
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసే.... ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) �
సాధారణంగా ఎవరికైనా మద్యం తాగితే కిక్కు వస్తది అన్న విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తికి మాత్రం మద్యం తాగకుండానే శరీరంలో ఆల్కహాల్ శాతం కలిగి ఉండి కిక్కును అనుభవిస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మద్యం ప్రియులు బయటకెళ్లి ఆల్కహా�