-
Home » Alekhya
Alekhya
దీపావళి స్పెషల్.. తండ్రి తారకరత్నని గుర్తుచేసుకుంటూ పిల్లలు.. ఫొటోలు వైరల్..
నేడు దీపావళి సందర్భంగా దివంగత నటుడు తారకరత్న పిల్లలు తమ తండ్రిని తలుచుకుంటూ ట్రెడిషినల్ దుస్తుల్లో దిగిన ఫోటోలను తారకరత్న భార్య అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఏంటి.. తారకరత్న భార్య, కవిత ఇంత క్లోజ్ ఫ్రెండ్సా? అలేఖ్య పోస్ట్ వైరల్..
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య కేసీఆర్ కూతురు కవితతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి..
Alekhya Tarakaratna : ఈ జీవితానికి నువ్వే.. తారకరత్నపై మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య..
తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య రెడ్డి ఇంకా ఆ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నారు. తాజాగా తారకరత్న గురించి మరో ఎమోషనల్ పోస్ట్ చేశారు అలేఖ్య.
మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో మరో ట్విస్ట్, ఆ మార్పులు చేస్తున్నది ఎవరు?
new twist in madanapalle double murder case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి మిస్టరీ వీడక ముందే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసి�
మదనపల్లి డబుల్ మర్డర్.. కోట్ల విలువైన ఆస్తుల కోసం కుట్ర జరిగిందా?
conspiracy behind madanpalle double murder case: చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. కన్నకూతుళ్లను తల్లిదండ్రులు ఎందుకు అతి కిరాతకంగా చంపారు అనేది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల మూ�
జైల్లో మళ్లీ అరుపులు, కేకలు.. భయంతో హడలిపోతున్న పద్మజ తోటి ఖైదీలు
Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తి�
Madanapalle అలేఖ్య, సాయిదివ్యల చిన్ననాటి ఫోటోలు వైరల్ : చెల్లెలంటే ప్రాణం..మరి అంత దారుణంగా ఎలా చంపిందో..! అంతుపట్టని మిస్టరీలు
Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలు. ఎంతో అ�
మదనపల్లి మర్డర్ కేసు.. అలేఖ్య క్యారెక్టర్ గురించి అసలు నిజాలు : స్నేహితుడు ఏం చెప్తున్నాడు
MADANAPALLY MURDERS: చిత్తూరు మదనపల్లి జంట హత్యల వెనుక జరిగిందేంటి.. అందరూ అనుకుంటున్నట్లు అలేఖ్య స్వభావం అలాంటిదేనా.. ఆమె స్నేహితుడు తన గురించి ఏమని చెప్తున్నాడు.. ఎటువంటి కీలక సందేహాలను లేవనెత్తాడు.. ఇన్వెస్టిగేషన్ పై అతని అభిప్రాయం ఏంటి.. అలేఖ్య క్యారె�
మదనపల్లి డబుల్ మర్డర్..ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.. అంతా అలేఖ్యనే చేసిందా?
Daily twist in Madanapalle sisters murder case : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచ�
మదనపల్లి డబుల్ మర్డర్ : పురుషోత్తం కుటుంబానికి ఐదు కోట్ల ప్రాపర్టీ వివాదం ? హత్య వెనుక ఎవరున్నారు
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ �