Home » alla nani
Alla Nani : ప్రశాంతంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలలో రౌడీలు, గుండాలు ఉన్నారు అంటున్నారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు
నెల్లూరు GGHలో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు.
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేపటి(ఏప్రిల్ 24,2021) నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి
https://youtu.be/OJpd6Jk3qY0
Post Covid Treatment Under Aarogya Sri : కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నవారిలో తలెత్తే దుష్ప్రభవాలకు సంబంధించి ట్రీట్ మెంట్ పొందవచ్చు. కోవిడ్ ట్రీట్ మెంట్ తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలంద�
undi: ఆ నియోజకవర్గంలో వర్గపోరు పీక్కు చేరింది. అక్కడ.. అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడంతో.. అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అధికారులు, ప్రజలు, ఈ నాయకులకు ప్రాధాన్యత ఇస్తుండటంతో.. తాము చెప్పిందే జరగాలనే ధోరణితో.. లీడ
svims covid hospital incident: చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆస్పత్రి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి జగన్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రాధిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించింది. గాయపడిన ఇద్దరికి రూ.2లక్షల చొప్పున ఆర్�
Tirupati SVIMS COVID centre incident: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెం�