Allahabad

    మెడికల్ కాలేజీ స్కామ్…అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సీబీఐ కేసు నమోదు

    December 6, 2019 / 02:00 PM IST

    ఓ మెడికల్ కాలేజీ స్కామ్ లో అలహాబాద్ హైకోర్టు జడ్డి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి ఫేవర్ చేశారన్న అవినీతి ఆరోపణలతో శుక్లాపై కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం(డిసెంబర్-6,2019)లక్నోలోని ఆయన నివాసంలో సోదాలు నిర్�

    ఉప ఎన్నికల ముందు…యోగి సర్కార్ కు బిగ్ షాక్

    September 16, 2019 / 04:16 PM IST

    యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర

    పోటెత్తిన భక్తులు : కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు

    February 11, 2019 / 07:44 AM IST

    ప్రయాగ్ రాజ్:  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న  కుంభమేళాలో వసంత పంచమి సందర్భంగా ఆదివారం కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.  దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు హర్ హర�

    కుంభమేళా చరిత్ర : మహావిష్ణు అమృతం ధారపోసిన స్థలాలివే

    January 14, 2019 / 04:53 AM IST

    హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...

    కుంభమేళాకోసం కొత్త యాప్ రిలీజ్ చేసిన రైల్వే 

    January 7, 2019 / 01:41 AM IST

    కుంభమేళా వివరాలతో యాప్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ

10TV Telugu News