Home » allegations
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు ఊహించిందేనని అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఇచ్చారు.
తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట�
లింగామనెని రమేష్ను నమ్మి 2012-13 లో చెక్కుల రూపంలో 310 కోట్ల రూపాయల వరకు ఇచ్చామని ఆయన అన్నారు. ఈ విషయమై 2016లో ఎంఓయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఈ ఒప్పందం కొంత మంది పెద్దల సమక్షంలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. లింగమనేని �
తనపై డైరెక్టర్లు చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(శాప్) ఎండీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బోర్డు సభ్యులను సైతం ఎండీ పట్టించుకోవడం లేదని శాప్ డైరెక్టర్లు కాలువ నర్సింహులు, డేనియల్, వరలక్ష్మి, భీమిరెడ్డి నాగే�
బ్రిజ్ భూషణ్, కోచ్ల లైంగిక వేధింపులకు నిరసగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సంగీతా ఫోగట్, సుమిత్ మాలిక్, సాక్షి మాలిక్, సరిత్ మోర్తోపాటు 3
హైదరాబాద్ మేయర్ పై భూ కబ్జా ఆరోపణలు
‘‘భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా ఉండేందుకు నేను తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తాను’’ అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే ఉపయోగపడుతన్నాయని, రాజకీయ క�
ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో �
నన్నెవరూ కొట్టలేదు.. నా కుమారుడిని కొట్టారు