Home » allegations
నన్ను ఎవరూ కొట్టలేదు
2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ�
ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం సృష్టిస్తోంది. మాక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ హత్యకు కుట్రకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మాజీ సర్పంచ్ లావణ్య.. తన భర్త ప్రసాద్ గౌడ్ �
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ రాశాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతొందని ఆరోపణలు చేశారు. నిత్యవసర సరుకుల
నేషనల్ హెరాల్డ్ కేసుకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదని అదొక చిత్తుకాగితంతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
కోచ్పై ఆరోపణలు రావడంతో విదేశంలో ఉన్న భారత సైక్లిస్టుల బృందాన్ని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్). ఇటీవల ఒక మహిళా సైక్లిస్టు కోచ్పై ఆరోపణలు చేసింది.
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ‘మా’ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా, ఎన్నడూ లేని విధంగా ఈసా
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ను ప్రస్తావిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్వేర్ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది.