Home » allegations
nellimarla mla Appala Naidu on botsa brother: పంచాయతీ ఎన్నికల సమయంలో విజయనగరంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మంత్రి బొత్స సత్�
CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోస�
Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కల�
Telangana Registrations : తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని, వ్యవసాయేతర ఆస్తుల ముందస్తు స్లాట్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర సీఎస్ ప్రకటించారు. సోమవారం నుంచి యథావిధిగా రిజి�
AP police clarity on ycp attack : వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ…ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చేసిన ట్వీట్ (Tweet)లో వాస్తవం లేదన్నారు విశాఖ పోలీసులు. అక్కడ జరిగిన విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ (YCP) నేతలు నిర్వహించిన ర్యాలీలో..వారిని అడ్డుకొనే క్రమ�
GHMC Election: గ్రేటర్ ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో బండి సంజయ్తో పాటు పాల్గొన్న మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గడంపై ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించార�
attack on kukatpally bjp office: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. గ్రేటర్ లో సీట్ల లొల్లి తారస్థాయికి చేరింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో టికెట్లను అమ్ముకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ ఆఫీస్ లో ధ్వంసానికి దిగారు. ఆఫీసు అద
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
Madhya pradesh ‘Computer Baba’ arrested : మధ్యప్రదేశ్ లో కంప్యూటర్ బాబా అలియాస్ నామ్ దేవ్ దాస్ త్యాగి అంటే చాలా చాలా ఫేమస్. రాష్ట్రంలో కమల్ నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలు కంప్యూటర్ బాబాకు 2018 లో ఏకంగా మంత్రి హోదా కల్పించాయి. రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదూ..ప్ర�
I resign as CM if BJP leaders prove pension charges CM KCR : బీజేపీకి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, 2,016 రూపాయల పెన్షన్లో 1600ల రూపాయలు కేంద�