Home » allegations
TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమవుతోంది. వెంకన్నపై భక్తి ఉంటే చాలు, ఇక డిక్లరేషన్ ఎందుకన�
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడని, నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇటీవల తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపట్ల ఓ దర్శకుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్న�
గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యా యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలకృష్ణన్పై విచారణ కమిటి �
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేసిన సూర్యాదేవి ఎక్కడున్నారు ? ఆమెకు కరోనా వైరస్ సోకిందా అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. వీడియోల ద్వారా వనితాపై విమర్శలు చేసి వార్తల్లో ఎక్�
అసెంబ్లీ నియోజకవర్గం అంటే దానికో ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి వరకు ఆయనే బాస్. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రి పెత్తనం ఎక్కువైపోయిందని, ఆ ఎమ్మెల్యే బాధ. రాజకీయాల్లో జూనియర్ కావడంతో ఆ సీనియర్ మంత్రి తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారని మదన పడిపోతున్నారు. ఎమ�
విశాల్ సంస్థలో పనిచేస్తున్న రమ్య అనే అకౌంటెంట్ రూ .45 లక్షలను మోసం చేసినట్లుగా ఇటీవల ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ( విఎఫ్ఎఫ్ )’ మేనేజర్ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరేళ్లుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్గా పనిచేస్తున్న రమ్య, ఆదాయపు ప�
దర్శకరత్న దివంగత దాసరి నారాయణ రావు ఇద్దరి తనయుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా అన్నయ్య ప్రభు చేసిన ఆరోపణలపై అరుణ్ కుమార్ 10TVతో మాట్లాడారు. ‘‘నేను ఎవరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లలేదు.. నా అడ్రస్ ప్రూఫ�
కరోనా వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్�