Home » allegations
టీటీడీలో ప్రకంపనలు రేపిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ లైంగిక వేధింపుల వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం
నేను ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర చేశారంటున్నారు కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ. రాజకీయాలు చేసి తనపై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై 2020, జనవరి 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు గురి చేశారని
నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన
విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడలేదన్నారు.
బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని
పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైనట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ తనపై సీరియస్ అయిన విషయం నిజమే అని అన్నారు రఘురామ కృష్ణంరాజు. పార్లమెంట్లో తాను చేసిన వ్యాఖ్యలు త�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ అభిశంసన విచారణ తదుపరి దశకు అధికారికంగా అధికారం మార్గదర్శకాలను ఆమోదించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన�
కర్నూలు ఎస్పీ తమ కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి అఖిలప్రియ. తన భర్త భార్గవ్ రామ్పై పోలీసులు పెట్టినవి ముమ్మాటికి తప్పుడు కేసులేనన్నారు. ఎస్పీ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పోలీసులు మాట్లాడిన ఆడ
కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,