allegations

    కోటిపై చర్యలు తీసుకోండి : డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

    April 15, 2019 / 10:59 AM IST

    వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.

    రష్యా ప్రెసిడెంట్ సాయంతో జగన్ గెలిచేలా కుట్ర : పాల్ సంచలన ఆరోపణలు

    April 13, 2019 / 02:09 AM IST

    ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్, ప్రధాని మోడీలపై విరుచుకుపడ్డారు. తనకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించడానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కుట్రలు పన్నారని  కేఏ పాల్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్

    వైసీపీ ఫిర్యాదు : డీజీపీ వాహనంలో రూ.35 కోట్లు తరలించారు

    March 28, 2019 / 08:12 AM IST

    వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా

    నేనూ చౌకీదారునే…రాహుల్ ఆరోపణలకు మోడీ రివర్స్ ఎటాక్

    March 16, 2019 / 02:07 PM IST

    చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రచారం చేపట్టింది.మై భీ చౌకీదార్ పేరుతో ప్రధాని మోడీ శనివారం(మార్చి-16,2019) మూడు నిమిషాల నిడివిగల ఓ వీడియాను ట్విట్టర్ లో పోస్ట్ చే�

    వివేక హత్య : నేనే చేశానని రుజువైతే నడిరోడ్డుపై కాల్చేయండి 

    March 15, 2019 / 11:12 AM IST

    పులివెందుల : మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మృతి ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి. ఆరోపణలు రుజువైతే తనను నడి రోడ్డుపై కాల్చి చంపండి అంటూ వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ�

    జగన్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ మరోసారి టీడీపీ ఆరోపణలు

    March 12, 2019 / 03:15 PM IST

    వైసీపీ నేత జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ విమర్శనాస్త్రాలను సంధించింది.

    తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ

    February 25, 2019 / 11:03 AM IST

    తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �

    మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

    February 25, 2019 / 10:17 AM IST

    పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి  హా�

    చంద్రబాబుకు పాక్ ప్రధానిపైనే నమ్మకం ఎక్కువ

    February 21, 2019 / 02:13 PM IST

    జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు.  పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని  తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�

    చిగురుపాటి మర్డర్ కేసు : నా పరువు పోయింది – శ్రిఖా

    February 7, 2019 / 03:52 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శ్రిఖా ప్రమేయం ఉందంటూ…జయరాం వైఫ్ ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప�

10TV Telugu News