Home » allegations
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణల్లో ఎంత నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
సీడీలతో పాటు పెన్డ్రైవ్లలో వారికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని తెలిపారు.
పార్టీ నాయకులను బ్రోకర్లంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చంటిబాబు వర్గం చెబుతోంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెబుతున్న తోట వ్యాఖ్యల�
ఎమ్మెల్యే జోగారావు భూ బకాసురుడుగా మరారంటూ బొబ్బిలి చిరంజీవులు తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవులు ఆరోపణలకు ఎమ్మెల్యే జోగారావు కౌంటర్ ఛాలెంజ్ విసిరారు.
ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపి చౌదరి (KP Chaudhary) ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రముఖంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, జ్యోతి ల ఆరోపణలు వచ్చాయి.
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్వేర్/మెకానిజమ్ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు
కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారు. అయినా కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.
ఓ భూమి కొనుగోలు విషయంలో సాంబయ్య మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్న సందర్భంలో గోపీకృష్ణ అదనపు లాభం రావాలని, ఆ లాభం రాకపోతే నువ్వే భరించాలని చెప్పడంతో సాంబయ్య దాదాపు 6లక్షల రూపాయలు వ్యక్తిగతంగా చెల్లించినట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.