ALLEGED

    బికనీర్ ల్యాండ్ స్కామ్ లో ప్రియాంకా : బాంబ్ పేల్చిన స్మృతీ ఇరానీ

    March 13, 2019 / 11:00 AM IST

    బికనీర్ ల్యాండ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం (మార్చి-13,2019) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. గాంధీ కుటుంబం

    ఫొటో షూట్ లో బిజీగా ప్రైమ్ టైమ్ మినిస్టర్

    February 22, 2019 / 03:46 PM IST

    పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో  బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే మోడీ మాత్రం నవ్

    కిరణ్ బేడీకి వ్యతిరేకంగా…రాజ్ నివాస్ ఎదుట పుదుచ్చేరి సీఎం ధర్నా

    February 13, 2019 / 04:18 PM IST

    పుదుచ్చేరి లెఫ్టినెంట్  గవర్నర్ కిరణ్ బేడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర సీఎం వి.నారాయణస్వామి కేబినెట్ మంత్రులతో కలిసి బుధవారం(ఫిబ్రవరి-13,2019) రాజ్ నివాస్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం లెజిస్లేటివ్ అసెంబ్

    సుభోధ్ కేసులో కొత్త ట్విస్ట్..పోలీసులు కావాలనే

    January 28, 2019 / 05:16 AM IST

    ఉత్తరప్రదేశ్ బులంద్ శహర్ లో గతేడాది డిసెంబర్ 3న జరిగిన  అల్లర్లలో మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇన్ స్పెక్టర్ ప్రభోధ్ కుమార్ సింగ్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుభోధ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్ నట్ భార్య సోమవారం(జ�

    మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

    January 25, 2019 / 08:34 AM IST

    ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుందని శుక్రవారం(జనవరి 25,2019) రాహుల్ అన్నారు. కానీ ఒక్కరికి కూడా బయటకి మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఒడిషా రాజధాని

10TV Telugu News