ALLEGED

    Janasena Alleged : టీటీడీ ఆస్తులు మొత్తం కాజేస్తున్నారు : జనసేన

    June 6, 2022 / 01:11 PM IST

    జగన్ మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. టీటీడీలో అక్రమాలు చేయడానికే ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డిని బదిలీ చేయకుంటే అలిపిరిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

    ఝార్ఖండ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు..రంగంలోకి మహిళా కమిషన్

    December 17, 2020 / 08:59 PM IST

    Jharkhand CM ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​ పై ముంబైకి చెందిన ఓ మోడల్​ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్​. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సామాజిక మాధ్యమాల్లో �

    ఆ ఎంపీ చెప్పినట్టు జగన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశమే లేదు, ఎందుకంటే

    August 18, 2020 / 01:07 PM IST

    వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా తనకు తోచిన విధంగా చెబుతున్నారు. తాజాగా ఏపీలోని జగన్‌ సర్కార్‌ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. ఏ విధంగా చూసినా �

    Delhi Protest : AAP లీడర్ల తప్పుంటే డబుల్ శిక్ష వేయండి-కేజ్రీవాల్

    February 27, 2020 / 01:02 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశ రక్షణ కోసం రాజకీయాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీజేపీ, కాంగ్

    40ఏళ్ల మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…FIR నమోదు

    February 19, 2020 / 01:30 PM IST

    ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై ఇవాళ(ఫిబ్రవరి-19,2020) బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ�

    విపక్షాల తీవ్ర విమర్శలు…కశ్మీర్ లో కొనసాగుతున్న ఈయూ ఎంపీల పర్యటన

    October 30, 2019 / 03:04 AM IST

    జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�

    మోడీ, షా కోడ్ ఉల్లంఘనపై సుప్రీంలో పిటిషన్

    April 29, 2019 / 05:40 AM IST

    ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో

    ఈసీ,ఐటీ నన్ను,నా కుటుంబాన్ని వేధిస్తోంది

    April 5, 2019 / 02:31 PM IST

     ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల  దూరంలో ఉండే �

    రాహుల్ అజ్ణాత పేరు ఇదే

    April 3, 2019 / 10:44 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ణాత పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఎవ్వరికీ తెలియకుండా పేర్లు మార్చుకుని రాహుల్ తిరుగుతున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియని విషయం తనకు తెలుసంటూ మరోసారి గాంధీ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశా

    వివేకాది హత్య.. టీడీపీ మంత్రి, ఎమ్మెల్సీ హస్తం : రవీంద్రనాథ్ రెడ్డి  

    March 15, 2019 / 07:54 AM IST

    వైఎస్ వివేకానంద రెడ్డి మృతి వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి హస్తం ఉందని కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో పన్నిన కుట్రలో భాగంగా వివేకానందరె�

10TV Telugu News