Home » alliance
గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగి�
గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది
AP Politics : 175 సీట్లలో పోటీ చుట్టూ ఏపీ రాజకీయం
YS Jagan Mohan Reddy : నన్ను ఎదుర్కోలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగ�
ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రక
బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టా�
సావర్కర్ సిద్ధాంతాన్ని కొంత మంది అంగీకరిస్తారు. కొంత మంది అంగీకరించరు. అయితే తమను తాము సమర్ధించుకునేందుకు ఎవరూ ఎల్లకాలం బతికి ఉండరు. అది సావర్కర్ కావచ్చు, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ బోస్ కావచ్చు. గతంలోకి వెళ్లి చరిత్రను తవ్వుకోవడం �
కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే పాల్గొన్నారు. అయితే ఇంతలోనే సావర్కర్పై రాహుల్ విమర్శ చేయడం, దానిపై శివసేన తీవ్ర అసంతృప్తికి లోనవడం చకచకా జరిగిపోయాయి. సావర్కర్ను శివసేన స్ఫూర్తిదాతగా భావిస్తుంది.
మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని ప్రజలతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. కనీసం మా ఎమ్మెల్యేలకు కూడా పని చేసే వీలు కల్పించలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకోలేదని భావించిన మా ఎమ్మేల్యలు త�