Home » Allowed
కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సుదీర్ఘ విరామానంతరం తెరుచుకోనుంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు.
తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని, గురుకులాల పున:ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం కోరింది.
పర్యాటకం ద్వారా ఆర్థికరంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా..ఏడాదిన్నరగా విదేశీ పర్యాటకులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది.
టెలికాం రంగంలో ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో 100 శాతం ఎఫ్డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళలను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2021 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించింది.
కరోనా కేసులు తగ్గుతున్నా తెలంగాణలో వైద్య సేవలపై ఒత్తిడి మాత్రం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ హెల్త్ హబ్గా మారడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు.
secunderabad court rejected Bhooma Akhilapriya’s bail petition : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇ�
DCGI approved Covishield and covaxin vaccines : కరోనా వ్యాక్సిన్లపై దేశప్రజలకు డీసీజీఐ తీపికబురు అందించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆక్స్ఫర్డ్తో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్కు, ఐస�
Police intercepted Chandrababu’s convoy : విజయనగరం జిల్లాలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. రామతీర్థం కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టడంతో.. ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పోటాపోటీగా రామతీర్థం �