Home » Allowed
Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకు�
Government allows 10% more domestic flights కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ అన్లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లగా పుంజుకుంటుంన్నాయి. ప్రజ�
కరోనా ప్రభావం పెద్దగా లేని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్-20తర్వాత పలురంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మినహాయింపుల లిస్ట్ లో కొత్తగా మరికొన్నింట�
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
అవును..ఎంపీలు పిల్లలకు స్వేచ్చగా పాలివ్వొచ్చు. హాస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్స్లో ఎంపీలు తల్లిపాలు ఇవ్వడానికి అనుమతినిస్తున్నట్లు హౌస్ స్పీకర్ లిండ్సే హోయల్ ప్రకటించారు. 1992 – 2000 సంవత్సరం వరకు బెట్టి బూథ్రాయిడ్ హౌస్ ఆఫ్ స్పీకర్గా పనిచేశారు. అప్�
గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల
రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రెస్మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. RGVతో పాటు చిత్ర నిర్మాత రాకేష్రెడ్డిని విజయవాడ రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను తిరిగి పోలీసులు ఎయిర్పోర్టుకు పంపేశార
టెర్రస్పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుని..ఎంచక్కా ఎంజాయ్ చేయాలని ఉంది..కానీ ఏం చేస్తాం..నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అనుకుంటున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. పై అంతస్తులో అత్యాధునికంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చని..పేర్కొ