Allowed

    ముంబైలో రాత్రి 11తర్వాత న్యూఇయర్ పార్టీలకి అనుమతి

    December 31, 2020 / 04:02 PM IST

    Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకు�

    దేశీయ విమాన సర్వీసులు పెంచిన కేంద్రం

    December 3, 2020 / 09:52 PM IST

    Government allows 10% more domestic flights కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లగా పుంజుకుంటుంన్నాయి. ప్రజ�

    లాక్ డౌన్ 2.0 : ఏప్రిల్-20తర్వాత అనుమతించనున్న లిస్ట్ లో మరికొన్నింటిని చేర్చిన కేంద్రం

    April 17, 2020 / 08:44 AM IST

    కరోనా ప్రభావం పెద్దగా లేని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్-20తర్వాత పలురంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మినహాయింపుల లిస్ట్ లో కొత్తగా మరికొన్నింట�

    జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులకు ఏపీలోకి అనుమతి…ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలింపు

    March 25, 2020 / 08:13 PM IST

    జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.

    ఎంపీలు పిల్లలకు పాలివ్వొచ్చు

    February 2, 2020 / 04:13 AM IST

    అవును..ఎంపీలు పిల్లలకు స్వేచ్చగా పాలివ్వొచ్చు. హాస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్స్‌లో ఎంపీలు తల్లిపాలు ఇవ్వడానికి అనుమతినిస్తున్నట్లు హౌస్ స్పీకర్ లిండ్సే హోయల్ ప్రకటించారు. 1992 – 2000 సంవత్సరం వరకు బెట్టి బూథ్రాయిడ్ హౌస్ ఆఫ్ స్పీకర్‌గా పనిచేశారు. అప్�

    అబార్షన్ గడువు 24వారాలకు పెంపు…కేంద్రమంత్రివర్గ ఆమోదం

    January 29, 2020 / 10:41 AM IST

    గర్భిణీలు ఇకపై 24వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునేలా చట్టం మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటివరకు అబార్షన్ కు ఉన్న 20వారాల లిమిట్ ను 24వారాలకు పొడిగించేందుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడికల

    రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

    April 29, 2019 / 12:48 PM IST

     రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే

    హే CBN..వేరీజ్‌ డెమోక్రసీ : నిర్భందంపై రాంగోపాల్ వర్మ ఫైర్

    April 29, 2019 / 01:24 AM IST

    వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. RGVతో పాటు చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డిని విజయవాడ రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను తిరిగి పోలీసులు ఎయిర్‌పోర్టుకు పంపేశార

    పూల్ థ్రిల్ : టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్

    April 24, 2019 / 03:16 AM IST

    టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుని..ఎంచక్కా ఎంజాయ్ చేయాలని ఉంది..కానీ ఏం చేస్తాం..నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అనుకుంటున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. పై అంతస్తులో అత్యాధునికంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చని..పేర్కొ

10TV Telugu News