Home » Amaravathi
ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ..
హైకోర్టు నుంచి తప్పించుకోడానికే హడావిడి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం జగన్
మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే..
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. తాజా నిర్ణయంతో సీఎం జగన్ తన తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు.
అమరావతిపై ఏపీ కేబినెట్ లో చర్చించామన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి నాని చెప్పారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని కొడాలి నాని విమర్శించారు
రాజధానిగా అమరావతి.. ఏపీ హైకోర్ట్ సీజే కీలక వ్యాఖ్యలు
ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 10న అల్పపీడనం ఏర్పడుతుందని.... రాగల 4,5 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అన్నారు మేకపాటి గౌతం రెడ్డి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో...
ఎంపిక విధానం విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష అధారంగా ఉంటుంది. స్ర్కీనింగ్ టెస్టు అబ్జెక్టీవ్ విధనాంలో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది.