Amaravathi

    మంచి దొంగ….చోరీలో కొంత మొత్తం దేవుడి హుండీలోకి

    November 5, 2020 / 08:11 PM IST

    Thief deposits booty in bank, seeks redemption from God : ఇళ్ళలో చోరీలు చేసి పలాయనం చిత్తగించే దొంగను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతడు చెప్పిన మాట విని పోలీసులు షాక్ కు గురయ్యారు.  చోరీ చేసిన సొత్తులో కొంత మొత్తం తన పాపాలు తొలగించమని దేవుడి హుండీలో డబ�

    కరోనా అప్‌డేట్: భారత్‌లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కవ!

    September 24, 2020 / 11:01 AM IST

    కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�

    విశాఖకు రాజధాని తరలింపుపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యతిరేకత

    August 14, 2020 / 08:24 PM IST

    రాజధాని తరలింపు నిర్ణయం గుంటూరు జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జిల్లా ఓటర్లు గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల, రెండు ప

    పేపర్ సేట్మెంట్..మీడియా సమావేశాలతో లాభం లేదు – కేశినేని ట్వీట్ కలకలం

    August 6, 2020 / 12:30 PM IST

    ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి..మన కలలు ఎదుటి వారు సాకారం చేయలని కోరుకోవడం �

    ఏపీ స్కూల్స్ విద్యార్ధులకు జగన్ సర్‌ప్రైజ్

    August 4, 2020 / 03:55 PM IST

    ఏపీలో మన బడి – నాడు నేడు రెండోదశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలకు మహర్దశ పట్టింది. రెండో దశలో భాగంగా మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు. నాడు-నేడు కార్యక్రమం పురోగతిపై క్యాంపు కార్యా

    ఏపీలో మరో మైలురాయి : Amulతో అవగాహన ఒప్పందం

    July 21, 2020 / 01:02 PM IST

    రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో మైలురాయి నిలిచింది. అమూల్‌తో ఏపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం సీఎం జగన్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ లు సంతకం చేసిన

    రాజధాని బిల్లు : గవర్నర్ ముందు ఆప్షన్లు..తెలకపల్లి రవి ఏం చెప్పారంటే

    July 19, 2020 / 11:46 AM IST

    ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప

    ఏపీ సచివాలయంలో కరోనా కలవరం.. 27కు చేరిన పాజిటివ్ కేసులు

    July 2, 2020 / 06:51 PM IST

    ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజ

    ప్రజా క్షేమం కోరుతూ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష

    July 2, 2020 / 12:04 AM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం చేస్తారు. కరోనాతో అన్ని వర్గాల �

    16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి సోకిన కరోనా

    July 1, 2020 / 12:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా క

10TV Telugu News