Amaravathi

    Gorantla Butchaiah Chowdary : జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ, లోకేశ్ మాత్రమే కాదు..కొత్త నాయకత్వం రాబోతోంది!

    March 29, 2021 / 07:45 PM IST

    పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    Amaravathi: వైసీపీ-టీడీపీల మధ్య ల్యాండ్ వార్

    March 27, 2021 / 10:03 AM IST

    ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయ్‌. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంపై వైసీపీ ప్రశ్నిస్తుంటే.. అపోజిషన్‌లో ఉన్న టీడీపీ విశాఖలో అక్రమాలు జరిగాయంటూ..

    covid 19 cases : ఏపీలో కరోనా..24 గంటల్లో 368 కేసులు

    March 21, 2021 / 06:58 PM IST

    andhrapradesh :  ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత�

    AP : 24 గంటల్లో 147 కరోనా కేసులు, 103 మంది డిశ్చార్జ్

    March 15, 2021 / 05:27 PM IST

    రాష్ట్రంలో గత 24 గంటల్లో 22 వేల 604 మంది శాంపిల్స్ పరీక్షించగా..14 మంది కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    AP Municipal Elections 2021 : రాజధాని సెంటిమెంట్ ను పట్టించుకోని అమరావతి ఓటర్లు

    March 14, 2021 / 04:03 PM IST

    రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం...ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు అందరి చర్చా ఈ రెండు అంశాల మీదే సాగింది. పుర ఫలితాలను ఈ రెండు అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపబోతున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి.

    7PM టాప్ న్యూస్

    February 25, 2021 / 08:31 PM IST

    20 Minutes 20 News : 1. గుణపాఠం నేర్చుకున్నానన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుడుపల్లిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కుప్పం విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్ల�

    అమరావతిలో భవన నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

    February 11, 2021 / 07:40 PM IST

    Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ ఛైర్మన్ గా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. అధ్యయనం చేసి ఏఏ భవనాలు అవసరమో..క

    పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ చేసిన ఎస్ఈసీ

    January 25, 2021 / 04:16 PM IST

    AP SEC reschedule panchayat elections  : ఏపీలో జరిగే పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎ�

    రెఫరెండం రణరంగం: ఎవరి వాదన ఏంటి

    December 19, 2020 / 11:41 AM IST

    https://youtu.be/6pLQoztJomE  

    నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    November 19, 2020 / 07:38 AM IST

    AP Assembly meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిణకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. https://10tv.in/andhra-pradesh-local-body-election-contro

10TV Telugu News