Home » Amaravathi
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..
వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదని నాగబాబు(Konidela Nagababu) హితవు పలికారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే..
3 రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు
అమరావతే ఏపీ రాజ_ధాని.. నిధులు కేటాయించిన కేంద్రం
అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని..
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని.. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు.
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో .. భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో..
ఐతే... అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.