Home » Amarinder Singh
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.
వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
పంజాబ్ కాంగ్రెస్లో కుమ్ములాటల వేళ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో మంగళవారం కలిశారు.
పంజాబ్ లో విద్యుత్ కోతల అంశం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరు నేతల పోస్టర్లు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్సర్లో పలుచోట్ల పోస్టర్�
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఢిల్లీలో గురువారం సోనియాగాంధీ బృందంతో భేటీ కానున్నారు. తమ రాష్ట్రంలోని వివాదాల పరిష్కరానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల పార్టీ ప్యానల్ను ఆయన కలుస్తారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట�