Amarinder Singh

    మరణించిన రైతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : పంజాబ్ సీఎం

    January 22, 2021 / 09:05 PM IST

    Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల�

    దిగజారుడు రాజకీయాలు…పంజాబ్ సీఎంపై ఢిల్లీ సీఎం ఫైర్

    December 2, 2020 / 06:19 PM IST

    Arvind Kejriwal Hits Out At Amarinder Singh పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నల్ల చట్టాలు(నూతన అగ్రి చట్టాలు)పాస్ చేసిందని పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సు�

    హ‌ర్యానా సీఎంపై పంజాబ్ సీఎం సీరియ‌స్…క్షమాపణ చెప్పే వరకు మాట్లాడను ‌

    November 29, 2020 / 05:39 AM IST

    Amarinder Singh targeted Manohar Lal Khattar కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ”ఛలో ఢిల్లీ” ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హర్యానా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ విమర్శించారు. విఫలమవడమే కాకుండా తిరిగి పంజాబ్‌ ప్రభుత్వం�

    పంజాబ్ సీఎంతో భేటీకి రాష్ట్రపతి తిరస్కరణ…ధర్నాకు సిద్దమైన అమరీందర్

    November 4, 2020 / 07:11 AM IST

    President declines time to Punjab CM నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసనకు ఫ్లాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిర్వహించే ఈ ధర్నాలో కాంగ్�

    నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు.. మనకు కాదులే

    August 15, 2020 / 07:41 PM IST

    74వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి వరాలు జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలతో పాటు ప్రైవేట్‌ రంగంలో 5లక్షల ఉద్యోగాలకు అవకాశాలు క

    మార్చి 31వరకూ పంజాబ్ పూర్తిగా లాక్ డౌన్

    March 22, 2020 / 08:45 AM IST

    కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరుగుతుంది. పంజాబ్‌లో ఈ ఎఫెక్ట్ ను మరింత తగ్గించేందుకు అక్కడి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్

    రాత్రి 9నుంచి ఉదయం 6వరకు : మహిళలను ఉచితంగా ఇళ్ల దగ్గర డ్రాప్ చేస్తాం

    December 4, 2019 / 12:11 PM IST

    రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున

    సీఎం రిక్వెస్ట్: హాకీ లెజెండ్‌కు భారత రత్న!

    August 22, 2019 / 06:51 AM IST

    భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి కొన్ని సంవత్సరాల పాటు దేశ ఖ్యాతిని దశదిశలా పెరిగేలా చేసిన హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి కోరారు. ట్రిపుల్ ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడలిస్ట్ బల్బీర్ సింగ్‌కు దేశ అత్యున్న�

    భద్రతాదళ అధికారులతో పంజాబ్ సీఎం సమావేశం

    February 27, 2019 / 03:40 PM IST

    దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,ప�

10TV Telugu News