Home » AMBANI
WOMEN CRICKET: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020లో భాగంగా షార్జా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక కామెంట్లు చేశారు. ఫ�
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఏపీ సీఎం జగన్ కలయిక ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ముకేశ్ అంబానీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయనే మాట పాతదైపోయినట్లుగా కనిపిస్తుంది. జగన్ సీఎం అయ్యాక అంబానీని కలవడం ఇదే తొలిసారి. �
డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియాలో అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానం సంపాదించారు. మన దేశంలో అంబానీ తర్వాత
బిలియనీర్ ముఖేశ్ అంబానీ మీడియా ఆస్తులు అమ్మకానికి పెట్టారు. ఆసియాలోనే అత్యధిక ధనవంతుడైన ఈయన తన కంపెనీ నష్టాల్లోకి పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారట. టైమ్స్ ఆఫ్ గ్రూప్ సంస్థకు నెట్వర్క్18 మీడియా & ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఆస్తులు అమ్మనున�
అయోధ్య విషయంలో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంకేముంది? అయోధ్యలో రాముడి గుడి నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లే లెక్క. దీంతో రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది. రామజన్మభూమిలో రాముడి ఆలయం కట్టేందుకు ఏ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఇండియాలో అలీబాబా ఈకామర్స్ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ఒక అడుగు ముందుకు వేశారు. 24 బిలియన్ డాలర్ల డిజిటల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీని స్థాపించే ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు. ఇది ద�
రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి